ఆహారం తీసుకునే ముందు తేనే తింటే ఎంతో ప్రయోజనం

79చూసినవారు
ఆహారం తీసుకునే ముందు తేనే తింటే ఎంతో ప్రయోజనం
ఆహారం తీసుకునే ముందు రెండు స్పూన్లు తేనె తీసుకుంటే ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఆహారం తినే ముందు తేనే తీసుకోవడం వలన అసిడిటీకి చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోజూ ఆహారానికి ముందు రెండు స్పూన్ల తేనె తీసుకోవడం ద్వారా అజీర్తి సమస్యలను సైతం దూరం చేసుకోవచ్చు. కడుపు నొప్పికి బొడ్డుచుట్టూ తేనెతో మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్