ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్- గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా.. రోహిత్ శర్మకు ఆదేశాలు ఇస్తూ కనిపించాడు. ఈ మ్యాచ్లో పదేపదే రోహిత్ శర్మ ఫీల్డింగ్ పొజిషన్ను మారుస్తూ పాండ్యా రోహిత్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. పాండ్యా.. రోహిత్పైన కాకుండా మ్యాచ్పై దృష్టి పెట్టి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అలాగే మీమ్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.