చంద్రబాబును కలిసేందుకు ఆ అధికారుల ప్రయత్నాలు

53చూసినవారు
చంద్రబాబును కలిసేందుకు ఆ అధికారుల ప్రయత్నాలు
ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు క్యూ కట్టారు. గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న అజయ్‌ జైన్‌, శ్రీలక్ష్మి, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, సునీల్‌ కుమార్‌, కేవీవీ సత్యనారాయణ తదితరులు.. చంద్రబాబు రాగానే సచివాయలం మొదటి బ్లాక్‌ వద్దకు పరుగులు పెట్టారు. కాసేపట్లో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో సీఎం సమావేశం కానున్నారు.

సంబంధిత పోస్ట్