ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా శ్రేయాంస్ కుమార్ ఎన్నిక

75చూసినవారు
ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా శ్రేయాంస్ కుమార్ ఎన్నిక
దేశంలోని వార్తాపత్రికలకు ప్రాతినిధ్యం వహించే ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ (INS) అధ్యక్షుడిగా 2024-25 సంవత్సరానికి ప్రముఖ మలయాళ దినపత్రిక ‘మాత‌ృభూమి’ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.వి.శ్రేయాంస్ కుమార్ ఎన్నికయ్యారు. డిప్యూటీ ప్రెసిడెంట్‌గా వివేక్ గుప్త (సన్మార్గ్), వైస్ ప్రెసిడెంట్‌గా కరణ్ రాజేంద్ర దర్డా (లోక్‌మత్), గౌరవ కోశాధికారిగా తన్మయీ మహేశ్వరి (అమర్ ఉజాల) ఎంపికయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్