కరెంట్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి (షాకింగ్ వీడియో)

80చూసినవారు
ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ముమ్మిడివరంలో నేషనల్ హైవే-216 పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్‌లో మరమ్మత్తుల కొరకు కరెంట్ ఎక్కాడు. కరెంట్ ఆఫ్ లో ఉన్నా కూడా.. జనరేటర్ కరెంటు రివర్స్ లో విద్యుత్ తీగల ద్వారా ప్రవహించడంతో, కరెంటు షాకు తగిలి స్తంభపైనుండి క్రిందపడి అపస్మారక స్దితిలోకి వెళ్లిపోయాడు. దీంతో స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్