మండపాల్లో విద్యుదాఘాతం.. నలుగురు మృతి

79చూసినవారు
మండపాల్లో విద్యుదాఘాతం.. నలుగురు మృతి
వినాయక చవితి రోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మండపాల్లో విద్యుత్ షాక్ తగిలి తెలుగు రాష్ట్రాల్లో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఏపీలోని రాయచోటిలో మహేశ్ (13), పల్నాడులో ఈర్ల సాయన్న ప్రాణాలు విడిచారు. తెలంగాణలోని కుత్బుల్లాపూర్‌లో నవీన్, హుజూర్‌నగర్‌లో యశ్వంత్ మరణించారు.
NOTE: భారీ వర్షాల నేపథ్యంలో మండపాలల్లో షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యుత్ తీగలకు దూరంగా ఉండండి.

సంబంధిత పోస్ట్