రైతులకు కేంద్ర ప
్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్ 18న పీఎం కిసాన్ నిధులను కేంద్రం విడుదల చేయనుంది. వారణాసిలో ప్రధాని మోడీ రూ.20 వేల కోట్లు విడుదల చేయనున్నారు. దీని ద్వారా రైతుల బ్యాంకు అకౌంట్లో రూ.2 వేలు జమ కానున్నాయి. అదే రోజు 30 వేల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లకు కృషి సఖీలుగా సర్టిఫికెట్లు అందించనున్నట్లు కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ తెలిపారు.