ఆగస్టు 1 నుంచి అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు

1911చూసినవారు
ఆగస్టు 1 నుంచి అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు
తెలంగాణలో ఆగస్టు 1 నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో భూముల మార్కెట్‌ విలువలను సవరించాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా క్షేత్రస్థాయిలో విలువను అంచనా వేసేందుకు స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాచరణ ప్రారంభించింది. పాతవిలువను సవరించి కొత్త విలువను అమల్లోకి తెచ్చేందుకున్న పరిస్థితిపై అధ్యయనం చేపట్టనుంది.

సంబంధిత పోస్ట్