ఎమర్జెన్సీ రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు: శశి థరూర్

75చూసినవారు
ఎమర్జెన్సీ రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు: శశి థరూర్
ఎమర్జెన్సీ విధింపు అప్రజాస్వామికం కావచ్చేమో కానీ, రాజ్యంగ విరుద్ధం మాత్రం కాదని తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. అయితే, ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వ చర్యలను మాత్రం ఆయన ఖండించారు. ఎమర్జెన్సీ పేరిట ప్రజల దృష్టి అసలు సమస్యలపై నుంచి మళ్లించేందుకు ప్రయత్నిస్తోదంటూ బీజేపీపై దుమ్మెత్తిపోశారు. తిరువనంతపురం ఎంపీగా ఇటీవలే నాలుగోసారి ఎన్నికైన ఆయన మీడియాకు ఇంటర్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్