ఏపీలో 'టాయ్ మ్యూజియం' ఏర్పాటు

961చూసినవారు
ఏపీలో 'టాయ్ మ్యూజియం' ఏర్పాటు
ఏపీలోని విజయనగరంలో బొమ్మల మ్యూజియం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రూ. 15 కోట్లతో నిర్మించనున్న ఈ మ్యూజియంలో సుమారు 2 లక్షల బొమ్మలను ప్రదర్శనకు ఉంచనున్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలు, నైపుణ్యాలు ప్రతిబింబించే బొమ్మలకో పాటు, రోబోటిక్, ఎలక్ట్రానిక్ బొమ్మలను ఈ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్