'నేటికీ వారానికి 1700మంది కొవిడ్ తో మృతి'

71చూసినవారు
'నేటికీ వారానికి 1700మంది కొవిడ్ తో మృతి'
ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ కొవిడ్ విషయంలో ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. నేటికీ వారానికి 1700మంది కొవిడ్‌కు బలవుతున్నారని తెలిపారు. 'టీకాలు ఆపొద్దు. ముఖ్యంగా 60కి పైబడినవారిలో ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. వారు తమ చివరి డోసు వేయించుకున్న 12నెలలలోపు మరో డోసు తీసుకోవాలి. ప్రభుత్వాలు వైరస్ పై నిఘాను కొనసాగించాలి. ప్రజలందరికీ చికిత్స అందుబాటులోకి తీసుకురావాలి' అని సూచించారు.

సంబంధిత పోస్ట్