అంతా కల్తీ మయం

71చూసినవారు
అంతా కల్తీ మయం
కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా తెలుగు రాష్ట్రాల్లో కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది. కారం, పసుపు, నూనె, ఉప్పు, పప్పు, పాలు, పెరుగు, సబ్బులు, షాంపులు, టీ పొడి, చివరకు దేవుడి దీపాలకు ఉపయోగించే నూనెను కూడా కల్తీ చేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా కొందరు వ్యాపారులు కల్తీ నిత్యావసరాలను పేద, మధ్య తరగతి ప్రజలకు విక్రయిస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కల్తీ వ్యాపారంపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నా పట్టించుకునే వారే కరువయ్యారు.

సంబంధిత పోస్ట్