కన్నీళ్లు పెట్టిన మాజీమంత్రి.. వీడియో

54చూసినవారు
బీఆర్ఎస్ కీల‌క నేత‌, మాజీమంత్రి జ‌గ‌దీష్ రెడ్డి క‌న్నీళ్లు పెట్టుకున్నారు. హైడ్రా బాధితుల మాట‌లు విని మాజీమంత్రి జగదీష్ రెడ్డి కంట‌త‌డి పెట్టారు. కేటీఆర్ పర్యటనలో భాగంగా అత్తాపూర్‌లో హైడ్రా బాధితులు మాట్లాడుతుండ‌గా జ‌గ‌దీష్ రెడ్డి భావోద్వేగానికి లోనై క‌న్నీటిని ఆపుకోలేక‌పోయారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్