ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లలో జోష్

75చూసినవారు
ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లలో జోష్
సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ జూన్ 1న వచ్చిన సంగతి తెలిసిందే. వాటిలో ఎక్కువగా బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. మరోసారి మోదీనే ప్రధాని అవుతారనే సంకేతాలు ఇచ్చాయి. ఆ పోల్స్ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలపై పడింది. దీంతో సోమవారం భారీ లాభాలతో ఉన్న కంపెనీలు అదే పంథాను కొనసాగిస్తాయనే భావనే దీనికి ప్రధాన కారణం.

సంబంధిత పోస్ట్