తిరుమల కొండపై భక్తుల రద్దీ

56చూసినవారు
తిరుమల కొండపై భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 19 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం 83,740 మంది స్వామివారిని దర్శించుకోగా, 35,462 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్