హైదరాబాద్ హబ్సిగూడాలో ఆఫీస్ ఓపెన్ చేసి, ఒక్కొక్కరి నుండి 5 లక్షల చొప్పున 500 మంది నుండి కోటి రూపాయల వరకు వసూలు చేసి రాజేష్ అనే వ్యక్తి పరారైయ్యారు. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ను 5 నెలల్లో రెట్టింపు చెల్లిస్తామని నమ్మించి, 2 నెలల పాటు లాభాలను చెల్లించి, నమ్మకం కలగడంతో పెద్ద మొత్తంలో బాధితులు ఇన్వెస్ట్మెంట్ చేశారు. గత 2 నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న రాజేష్ ను ఇవాళ CCS పోలీసులు అరెస్ట్ చేశారు.