హర్యానా ప్రభుత్వంపై మంత్రి ఆతిశీ విమర్శలు

57చూసినవారు
హర్యానా ప్రభుత్వంపై మంత్రి ఆతిశీ విమర్శలు
హర్యానా ప్రభుత్వంపై ఆప్ మంత్రి ఆతిశీ మరోసారి విమర్శలు చేశారు. దేశ రాజధానికి రావాల్సిన నీటి వాటాను హర్యానా ప్రభుత్వం విడుదల చేయడం లేదని ఆరోపించారు. ఢిల్లీకి నీటిని విడుదల చేసేందుకు ఉపయోగించే హత్నీకుండ్ బ్యారేజీ గేట్లను హర్యానా ప్రభుత్వం మూసివేసిందని చెప్పారు. హర్యానా ప్రభుత్వం 100 MGD నీటిని తక్కువగా విడుదల చేస్తోంది, దీని వలన ఢిల్లీలోని దాదాపు 28 లక్షల మంది ప్రజలు నీటిని కోల్పోతున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్