బొగ్గు గనిలో పేలుడు.. ఏడుగురు కార్మికుల మృతి (వీడియో)

52చూసినవారు
పశ్చిమబెంగాల్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బీర్భూమ్‌లోని వదులియా బొగ్గు గనిలో సోమవారం తెల్లవారుజామున పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు మరణించగా, పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వదుల్యలోని గంగారామ్‌చక్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (జీఎంపీఎల్)లో బొగ్గును క్రషింగ్ చేస్తుండగా పేలుడు సంభవించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్