బస్సులో జుట్లు పట్టి కొట్టుకున్న మహిళలు (వీడియో)

112650చూసినవారు
తెలంగాణ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడంతో.. ఆర్టీసీ బస్సులు మహిళలతో నిండిపోతున్నాయి. అదే సమయంలో సీట్ల కోసం గొడవలూ జరుగుతున్నాయి. తాజాగా వరంగల్ బస్సులో ఇద్దరు మహిళలు కోపంతో కొట్టుకున్నారు. వరంగల్ నుంచి నర్సంపేట వెళ్తున్న బస్సులో మహిళలు అధిక సంఖ్యలో ఎక్కారు. ఈ క్రమంలో ఓ మహిళ తాను ముందే ఆపుకున్న సీట్లో మరో మహిళ కూర్చోవడంతో ఏకంగా గొడవకు దిగింది. మాటామాటా పెరిగి జుట్లు పట్టి కొట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్