తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు

68828చూసినవారు
తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు
తెలంగాణ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలకు పోలింగ్ సమయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందని ప్రకటించింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున రాజకీయ పార్టీల విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నామని సీఈసీ వికాస్ రాజ్ తెలిపారు. మే 13న పోలింగ్ జరగనుంది. కాగా, అంతకముందు ఉ. 7 గంటల నుంచి సా. 5 వరకు సమయం ఇచ్చిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్