శబరిమల ఆలయ దర్శన వేళలు పొడిగింపు

82చూసినవారు
శబరిమల ఆలయ దర్శన వేళలు పొడిగింపు
కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమల ఆలయ భక్తులకు శుభవార్త. ఇక నుంచి భక్తులు 17 గంటల పాటు అయ్యప్పను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. రాబోయే మండలం మకరవిలక్కు సీజన్‌ను పురస్కరించుకుని ఉదయం 3 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్