ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

56చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
రాజస్థాన్ లోని భరత్ పూర్ లో గల హల్దీనా గ్రామ సమీపంలో ఆగ్రా-జైపూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు-ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్