ఆ పార్టీలో వైసీపీ విలీనమా..?

53చూసినవారు
ఆ పార్టీలో వైసీపీ విలీనమా..?
ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత వైసీపీ ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రం అయిపోయింది. ఇప్ప‌టికే ప‌లువురు కీల‌క నేత‌లు పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోగా.. తాజాగా మ‌రో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేంటంటే.. వైసీపీ పార్టీ త్వ‌ర‌లోనే కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతున్న‌ట్లు, ఈ విష‌యాన్ని బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఏపీ పీసీసీ చీఫ్‌గా ఉన్న ష‌ర్మిల వైఎస్సార్ పార్టీ విలీనానికి అడ్డుప‌డుతున్నార‌ని, త్వ‌రలోనే వైసీపీ కాంగ్రెస్‌లో క‌లిసిపోవ‌డం ఖాయ‌మ‌ని బాలినేని చెప్పిన‌ట్లు స‌మాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్