గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 25 మందికి గాయాలు

71చూసినవారు
గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 25 మందికి గాయాలు
గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బనస్కాంతలో దంత ప్రాంతానికి సమీపంలో ఉన్న త్రిసూలియా ఘాట్ వద్ద దాదాపు 35 మంది యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో 25 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్