అంతర్జాతీయ అభిదమ్మ దివస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ (వీడియో)

59చూసినవారు
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగే అంతర్జాతీయ అభిదమ్మ దివస్ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం హాజరయ్యారు. పాళీని కూడా క్లాసికల్ లాంగ్వేజ్‌గా గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. భారత ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ వేడుకల్లో 14 దేశాల నుంచి విద్యావేత్తలు, సన్యాసులు, భారతదేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల నిపుణులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్