రాడిసన్ డ్రగ్స్ కేసులో సినీ నటి..?

168795చూసినవారు
రాడిసన్ డ్రగ్స్ కేసులో సినీ నటి..?
రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ఓ తెలుగు హీరోయిన్ చెల్లెల పేరు వినిపిస్తోంది. యూట్యూబర్, షార్ట్ ఫిల్మ్స్ నటి లిషి గణేష్ పేరును రాడిసన్ డ్రగ్స్ కేసులో సైబరాబాద్ పోలీసులు చేర్చినట్లు సమాచారం. బీజేపీ నేత కుమారుడు వివేకానంద ఈ డ్రగ్స్ పార్టీ ఇచ్చాడు. ఈ కేసులో లిషి గణేష్ ను కూడా విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇక 2022లో మింక్ పంబ్ డ్రగ్ కేసులోనూ లిషితో పాటు ఆమె సోదరి కుషిత పేరు కూడా వినిపించింది.

సంబంధిత పోస్ట్