పార్టీ ప్రచారానికి ప్రజాధనం దుర్వినియోగం: అచ్చెన్న

79చూసినవారు
పార్టీ ప్రచారానికి ప్రజాధనం దుర్వినియోగం: అచ్చెన్న
ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. సీఎం కోసం 2 హెలికాప్టర్లు అద్దెకు తీసుకోవడంపై ఆయన లేఖలో ప్రస్తావించారు. హెలికాప్టర్లను అద్దెకు తీసుకునే నిర్ణయం నిలుపుదల చేయాలని లేఖలో కోరారు. రెండు హెలికాప్టర్లకు రూ.3.84 కోట్ల ప్రజాధనం వృథా చేస్తారా ప్రశ్నించారు. పార్టీ ప్రచారానికి ప్రజాధనం దుర్వినియోగం దుర్మార్గమని లేఖలో మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్