కాంగ్రెస్ మోసం.. వైరల్ అవుతున్న వీడియో

62చూసినవారు
రైతులు ఎంతైనా వడ్లు పండించుకోండి రూ. 500 బోనస్ ఇచ్చి కొనే బాధ్యత నాది అంటూ ఏప్రిల్ 21న నిజామాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తాజాగా సోమవారం కేబినెట్ మీటింగ్ తర్వాత సన్న వడ్లు పండించిన వారికి మాత్రమే రూ. 500 బోనస్ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కాగా ఈ రెండు ప్రకటనలకు సంబందించిన ఓ వీడియో 'మరోసారి కాంగ్రెస్ మోసం' అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబంధిత పోస్ట్