ప్రకాశం బ్యారేజ్‌ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

61చూసినవారు
ప్రకాశం బ్యారేజ్‌ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణా నదికి భారీగా వరద చేరుతోంది. దీంతో కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న కృష్ణా నది మరోసారి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్‌ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుంచి 4,44,842 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 4,44,842 క్యూసెక్కులు ఇన్‌ఫ్లోను దిగువకు వదులుతున్నారు. కాగా ఈ వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్