టీడీపీకి తొలి గెలుపు

44237చూసినవారు
టీడీపీకి తొలి గెలుపు
ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఖాతా తెరిచింది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించింది. 50వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచారు. ప్రస్తుతం ఎన్డీయే కూటమి 160 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్