ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోంది: జగన్ (వీడియో)

82చూసినవారు
శుక్రవారం తిరుమల పర్యటన రద్దు అనంతరం వైసీపీ అధినేత జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘గతంలో ఎన్నడూ చూడని రాక్షస రాజ్యం ఏపీలో నడుస్తోంది. దేవుడి దర్శనానికి వెళ్తుంటే కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటిది నా రాజకీయ జీవితంలోనే చూడలేదు. ఇలాంటి ఘటన దేశంలోనూ ఎక్కడ కూడా జరగలేదు.’ అని జగన్ అన్నారు.

సంబంధిత పోస్ట్