ఆ పంట‌పై దృష్టి పెట్టండి.. తుమ్మ‌ల కీల‌క వ్యాఖ్య‌లు

58చూసినవారు
ఆ పంట‌పై దృష్టి పెట్టండి.. తుమ్మ‌ల కీల‌క వ్యాఖ్య‌లు
పత్తి, మిర్చి పంటల సాగుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఉదయం ఖమ్మం జిల్లా గుర్రాలపాడులో మంత్రి తుమ్మల.. పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు సంప్రదాయ పంటల నుంచి ఉద్యాన పంటల వైపు కూడా దృష్టి పెట్టాలన్నారు. పత్తి, మిర్చి స్థానంలో పామాయిల్ సాగు చేస్తే అధిక లాభాలొస్తాయని మంత్రి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్