ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ

60చూసినవారు
ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ
కుండపోత వర్షాల కారణంగా విజయవాడ నగరం ముంపునకు గురైంది. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ల ద్వారా వరద ముంపు ప్రాంతాల్లో ఆహారాన్ని జారవిడిచే కార్యక్రమాన్ని అధికారులు ముమ్మరం చేశారు. వాయుసేనకు చెందిన హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు, మందులను ప్రజలకు అందజేస్తున్నారు. సింగ్ నగర్, అంబాపురం, వాంబే కాలనీ, రాజరాజేశ్వరి పేట, మిల్క్ ప్రాజెక్టు తదితర ప్రాంతాల్లో ఈ సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్