లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
By Somaraju 67చూసినవారుదేశీయ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 526.02 పాయింట్ల లాభంతో 72,996.31 వద్ద ముగిసింది. నిఫ్టీ 143.25 పాయింట్ల లాభంతో 22,147.95 వద్ద స్థిరపడింది. రిలయన్స్, మారుతీ, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, కోటక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, HDFC బ్యాంక్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. విప్రో, HCL టెక్నాలజీస్, TCS, SBI, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టపోయాయి.