హార్ట్ ఎటాక్‌తో టెన్త్ విద్యార్థిని మృతి

63చూసినవారు
హార్ట్ ఎటాక్‌తో టెన్త్ విద్యార్థిని మృతి
హార్ట్ ఎటాక్‌తో టెన్త్ విద్యార్థిని మృతి చెందిన ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. నాగవరానికి చెందిన టెన్త్ విద్యార్థిని చిన్నారి(15) స్థానిక హైస్కూల్లో చదువుతోంది. బృగుబండలో టెన్త్ పరీక్షలు రాస్తోంది. బుధవారం పరీక్షకు హాజరై ఇంటికి రాగానే అస్వస్థతకు గురైంది. వెంటనే చికిత్స కోసం సత్తెనపల్లి తీసుకెళ్తుండగా మార్గమధ్య లో చనిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్