స్మార్ట్ఫోన్ వినియోగదారులపై పిడుగు! టారీఫ్లను పెంచేందుకు ఎయిర్టెల్ రెడీ అవుతోందని మీడియా కథనాలు చెబుతున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత టారీఫ్ హైక్ ఉండే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నాయి. అయితే.. ఈ టారీఫ్ విషయంలో.. రిలయన్స్ జియో మాత్రం కొత్త స్ట్రాటజీని ప్లే చేసేందుకు ఆలోచిస్తున్నట్టు మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.