ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్ల‌కు బిగ్ అలర్ట్‌

75చూసినవారు
ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్ల‌కు బిగ్ అలర్ట్‌
స్మార్ట్​ఫోన్​ వినియోగదారులపై పిడుగు! టారీఫ్​లను పెంచేందుకు ఎయిర్​టెల్​ రెడీ అవుతోందని మీడియా కథనాలు చెబుతున్నాయి. 2024 లోక్​సభ ఎన్నికల తర్వాత టారీఫ్​ హైక్​ ఉండే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నాయి. అయితే.. ఈ టారీఫ్​ విషయంలో.. రిలయన్స్​ జియో మాత్రం కొత్త స్ట్రాటజీని ప్లే చేసేందుకు ఆలోచిస్తున్నట్టు మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్