2.21 లక్షల చింతగింజలతో గణేశుడి రూపం (వీడియో)

52చూసినవారు
దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పలుచోట్ల వినూత్నంగా రూపొందించిన వినాయక ప్రతిమలు ఆకట్టుకున్నాయి. కర్ణాటకలోని బెలగావిలో 2.21 లక్షల కొబ్బరికాయలతో చేసిన గణనాథుడి రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సునీల్ సిద్దప్ప అనే కళాకారుడు ఈ విగ్రహాన్ని రూపొందించారు. పర్యావరణహితమైన ఈ వినాయకుడిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్