కిషన్ రెడ్డికి మద్దతుగా మాజీ ఎమ్మేల్యే ప్రచారం

12045చూసినవారు
కిషన్ రెడ్డికి మద్దతుగా మాజీ ఎమ్మేల్యే ప్రచారం
జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలో మాజీ ఎమ్మేల్యే చింతల రామచంద్రారెడ్డి, కిషన్ రెడ్డికి మద్దతుగా ఆదివారం ప్రచారం చేశారు. సికింద్రబాద్ ఎంపీగా ఐదేళ్లలో చేసిన అభివృద్ది పనులు, సంక్షేమ కార్యక్రమాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. మోడీని మళ్ళీ ప్రధాని చేసేందుకు ప్రతి ఒక్కరూ బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ముచ్చటగా మూడోసారి మోడీని ప్రధానిని చేద్దామన్నారు.

సంబంధిత పోస్ట్