రివార్డు పాయింట్ల పేరుతో మోసం.. SBI స్పందన

80చూసినవారు
రివార్డు పాయింట్ల పేరుతో మోసం.. SBI స్పందన
రివార్డ్ పాయింట్ల పేరుతో జరుగుతున్న సైబర్ నేరాలపై SBI స్పందించింది. రివార్డు పాయింట్ల పేరుతో బ్యాంకు ఎలాంటి లింకులూ పంపదని తెలిపింది. ఏపీకే ఫైల్స్ డౌన్ లోడ్ చేసుకోవాలని చెప్పదని.. అందుకే SMS, వాట్సాప్‌లో వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని హెచ్చరించింది. సైబర్ నేరాల పట్ల ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్