తమిళనాడుకు నిధులు కేటాయించాలి: సీఎం స్టాలిన్

80చూసినవారు
తమిళనాడుకు నిధులు కేటాయించాలి: సీఎం స్టాలిన్
2024-25 కేంద్ర బడ్జెట్‌లో తమిళనాడు ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని సీఎం ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత మూడేళ్లుగా చెన్నయ్ మెట్రో రైలు ఫేజ్ 2 ప్రాజెక్ట్ కోసం ఎలాంటి ఫండ్స్ అందించలేదని తెలిపారు. సుమారు10 సంవత్సరాలుగా మధ్యతరగతి కుటుంబాలు తమ ఆదాయపు పన్ను భారం తగ్గుతాయని, వారికి పన్ను రాయితీని అందించాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్