నాగర్ కర్నూల్ జిల్లా నిజాంబాద్ గ్రామానికి చెందిన మొగిలి నాగరాజు వ్యవసాయ పొలంలో రెండు మేక పిల్లలను బుధవారం గోల్డెన్ జాక్ అడవి జంతువు దాడి చేసి చంపింది. జంతువు ఆనవాళ్లను పరిశీలించిన చారగొండ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జంతువు పాద ముద్రలను పరిశీలించి దాడి చేసి చంపిన జంతువు గోల్డెన్ జాక్ గా నిర్ధారించారు. ఈ దాడి పై ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని పేర్కొన్నారు.