వెల్దండలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

83చూసినవారు
అచ్చంపేట నియోజకవర్గం వెల్దండలో బీఆర్ఎస్ నాయకులు గురువారం హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు జంగిలి యాదగిరి మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు గౌరవం లేదని, సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డిని కించపరిచేటట్లు మాట్లాడడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్