రెన్యువల్ బీటి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

62చూసినవారు
రెన్యువల్ బీటి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
అలంపూర్ నియోజకవర్గంలోని మావవపాడు మండలం కల్లుకుంట్ల గ్రామంలో బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే విజయుడు శంకుస్థాపన చేశారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 3కోట్ల 33లక్షల రూపాయలతో బీటీ రోడ్డుకు రెన్యువల్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్