బస్సు బోల్తా.. పలువురికి గాయాలు

63చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండల సమీపంలో శనివారం తెల్లవారుజామున జాతీయ రహదారి (44)పై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం. 27 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి వస్తున్న వోల్వో బస్సు అడ్డాకుల సమీపంలో లారీని తప్పించబోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మిరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్