కెసిఆర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కోడేరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

900చూసినవారు
కెసిఆర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కోడేరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
భారత రాజ్యాంగాన్ని మార్చాలని భారతదేశానికి కొత్త రాజ్యాంగం రూపొందించుకోవాలని అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై శనివారం కోడేరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల అధ్యక్షులు మిద్దె శాంతయ్య, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వీరపాగా కిరణ్ కుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చామంతి రాజు, వెంకట్ రెడ్డి, తదితరులు మండల కేంద్రం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్