మఖ్తల్ ఐకెపి సెంటర్ లో ప్రారంభమైన ఆధార్ సేవలు

52చూసినవారు
మఖ్తల్ ఐకెపి సెంటర్ లో ప్రారంభమైన ఆధార్ సేవలు
నారాయణపేట జిల్లా మఖ్తల్ పట్టణంలో సోమవారం నుండి జనవరి 12వ తేదీ వరకు నాలుగు రోజులపాటు మఖ్తల్ మండల కేంద్రంలోని ఐకెపి సెంటర్ లో తాత్కాలిక ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలియజేశారు.ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు ఆధార్ సెంటర్లు పనిచేస్తాయని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్