కుస్తీ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే

65చూసినవారు
ధన్వాడ మండల కేంద్రంలోని క్రీడా మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 68వ కుస్తీ పోటీలను శుక్రవారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన క్రీడాకారులతో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రీడాకారులు, పిఈటిలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్