పంట పొలాలను పరిశీలించిన వనపర్తి కలెక్టర్

59చూసినవారు
పంట పొలాలను పరిశీలించిన వనపర్తి కలెక్టర్
వనపర్తి జిల్లా పెబ్బేరు శ్రీరంగాపూర్ మండలలో ఇటీవల అధిక వర్షాల వల్ల రంగసముద్రం నుంచి నీటి విడుదల ద్వారా దిగువన ఉన్న పంట పొలాల్లో జరిగిన నష్టాన్ని శుక్రవారం వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. కాలువ లేకపోవడం వల్ల నీరు పంట పొలాల వెంట అధికంగా పారడంతో పంటలు కొట్టుకుపోతున్నాయని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన కలెక్టర్ ఇరిగేషన్ శాఖ ద్వారా సర్వే చేయించి పరిష్కార మార్గాలు చూస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్