వనపర్తి: సమీకృత గురుకులాలలో ప్రపంచస్థాయి నాణ్యత ప్రమాణాలు ఎంపీ

70చూసినవారు
వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీ సమావేశ మందిరంలో సోమవారం దిశా సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో ఒకే చోట 25ఎకరాలలో ఏర్పాటు కాబోతున్న గురుకులాలలో సమీకృత ప్రపంచస్థాయి నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్