మెరుగైన వైద్యం కోసం ఎస్ఓసి అందజేసిన వనపర్తి ఎమ్మెల్యే

69చూసినవారు
మెరుగైన వైద్యం కోసం ఎస్ఓసి అందజేసిన వనపర్తి ఎమ్మెల్యే
వనపర్తి జిల్లా కేంద్రంలోని పాత బజారుకు చెందిన మహమ్మద్ బురానుద్దీన్ మెరుగైన వైద్యం కోసం సోమవారం ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి రూ. 2. 50 లక్షల విలువగల ఎల్ఓసిని అందజేశారు. బాధితుడు అనారోగ్య సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా వైద్యం కోసం నిధులు మంజూరు చేయించారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కౌన్సిలర్ రహీంతో కలిసి ఎమ్మెల్యే పురానుద్దీన్ కు ఎల్ఓసి అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్